Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Press Meet - Page 28 of 46 -

యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం యూపీలో 69,000 ఉపాధ్యాయుల నియామకంపై బీజేపీపై విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకుండా, రిజర్వేషన్ కుంభకోణం ద్వారా వారి హక్కులను హరించారన్నారు. బీజేపీ యువతకు సామాజిక, ఆర్థిక, మానసికంగా…

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10…

సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా…

తెలంగాణ అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

TG: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి సహాయం కోరారు. రుణ భారాన్ని తగ్గించేందుకు సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి…

లావణ్య,రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌

లావణ్య మరియు రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. లావణ్య, రాజ్‌తరుణ్‌పై తన బంగారం, పుస్తెల తాడు, తాళిబొట్టును దొంగిలించాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యువెలరీ షాపు బిల్స్‌తో పాటు పీఎస్‌కి వచ్చిన లావణ్య, బంగారం దాచిన బీరువా…

బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు,…

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు : హైదరాబాద్‌ పోలీస్

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని వెల్లడించారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో…

గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమం

KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు,…

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు…

పాఠశాల విద్యార్థుల పెద్ద మనసు

SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు…

error: Content is protected !!
Exit mobile version