సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై జూన్ 27న చలో కొత్తగూడెం

సింగరేణిలో ఇంకెన్నాళ్లు ఈ కంటతడి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సింగరేణి యాజమాన్యం. సింగరేణి మారు పేర్ల సమస్య పరిష్కరించి కార్మికుల పిల్లలకు న్యాయం చేయాలని గోదావరిఖని ప్రెస్ క్లబ్లో లక్క శ్రావణ్ గౌడ్, జక్కు శ్రవణ్ మాట్లాడుతూ మాయ మాటలు, కాలయాపన…

పాలిసెట్-2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2025 కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి 29వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రవేశాల కన్వీనర్ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి రెండు కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేసముద్రం (మహబూబాబాద్),…

పుణ్యక్షేత్రాల దర్శనానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం ఆకర్షణీయ టూర్లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దైవ దర్శన పర్యటనలతో ముందుకు వచ్చింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీలను ఈ నెల 27న ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి బయల్దేరే…

ఎస్సీలపై అన్యాయాలు నిరోధించండి: నేషనల్ ఎస్సీ కమిషన్‌ను కలిసి వినతిపత్రం

భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుపేద ఎస్సీ ప్రజలపై జరుగుతున్న దాడులను, అక్రమంగా నమోదవుతున్న తప్పుడు కేసులను నిరోధించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, ప్రధాన…

సివిల్స్‌-2026కు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ

సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కల్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. శిక్షణకు అర్హత కోసం దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి…

కన్నప్ప ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు: జూన్ 27న గ్రాండ్ రిలీజ్

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది. మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, బాలీవుడ్-కోలీవుడ్‌ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ…

రామవరం సమ్మర్ క్యాంప్‌ ముగింపు వేడుకల్లో టీషర్ట్‌ల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌ కొత్తగూడెం జిల్లా రామవరంలో విజయవంతంగా ముగిసింది. అథ్లెటిక్స్‌లో పాల్గొన్న పిల్లలకు డివైఎస్‌వో పరంధామరెడ్డి, ఐఎన్టీయూసి వైస్‌ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎంఎంటీఐ సీఐ సుధాకర్ రావు ప్రధాన అతిథులుగా హాజరై టీషర్ట్లను పంపిణీ చేశారు.…

“మత్తుపదార్థాల వాడకంపై కఠిన చర్యలు: తెలంగాణ పోలీసుల హెచ్చరిక”

తెలంగాణ పోలీసులు డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని ధిక్కరించి ఎవరైనా ఏ విధంగానైనా వ్యవహరిస్తే కఠినంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా, సింగర్ మంగ్లీ పుట్టినరోజు పార్టీలో విదేశీ మద్యం మరియు గంజాయి వాడకం కనిపించినందున, పోలీసులు చేవెళ్లలోని ఒక రిసార్ట్పై…

ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా AINPSEF తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

పాత పింఛను పథకం సాధన కోసం ఈ నెల లో ఢిల్లీ లో కార్యక్రమం ఉందని ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..…

భద్రాద్రిలో సమ్మర్ షూటింగ్ క్యాంప్‌ 2025 విజేతలకు జూన్ 3 బహుమతి ప్రదానోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ షూటింగ్ క్యాంప్ 2025 – ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పోటీలో యువతీ, యువకులు చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జూన్…

error: Content is protected !!
Exit mobile version