కార్మిక సమస్యలపై యాక్టింగ్ జనరల్ మేనేజర్ ను కలిసిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్…

తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీ – శాసనసభ్యులు, ఎంపీలతో ప్రధాన మంత్రి కీలక సమావేశం

తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని,…

జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన…

సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత

ప్రసిద్ధ సినీ గీత రచయిత కులశేఖర్ (53) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలుగు సినిమా రంగంలో దిగ్భ్రాంతి కలిగించింది. కులశేఖర్‌ తన…

భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగాన్ని దేశం యొక్క పవిత్ర గ్రంథంగా అభివర్ణించారు. “75 ఏళ్ల క్రితం ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల…

భద్రాద్రి కొత్తగూడెం కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఈరోజు తేదీ 24 -11- 2024 ఆదివారం రోజున ఓల్డ్ బస్ డిపో కరాటే శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలకు అబ్జర్వర్…

మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?”…

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ బలరాంని కలిసిన కోట శివశంకర్

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారి ని కలిసి సింగరేణి విద్యాసంస్థలని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సింగరేణి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం…

సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపకలు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ: అభివృద్ధి దిశగా కీలక అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణ పై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి నిధులను సద్వినియోగం చేసేందుకు పావులు కదిపిస్తోంది. ఈ చర్యలతో మౌలిక వసతులు మెరుగుపడుతూనే…

error: Content is protected !!
Exit mobile version