📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,572  |  8 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

విమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం

August 25, 2026 11 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ACA) ఆధ్వర్యంలో విమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (WAPL) టీ20 టోర్నీకి రంగం సిద్ధమైంది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న ఈ టోర్నీలో అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగిల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పాల్గొంటాయి. వేలంలో 74 మంది మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేశాయి. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *