📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 25, 2026
Visitors: 1,200,715  |  996 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభంఅంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్తెలంగాణ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలఅయోధ్య ట్రస్ట్ వివాదం: తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణసత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతLatest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభంఅంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్తెలంగాణ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలఅయోధ్య ట్రస్ట్ వివాదం: తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణసత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత

అంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్

June 25, 2026 7 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో అంత్యోదయ అన్నయోజన (AAY) రేషన్ కోటాలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై కుటుంబంతో సంబంధం లేకుండా, లబ్ధిదారుల్లో ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ ఇవ్వనున్నారు. అయితే ఒక కుటుంబానికి ఇచ్చే గరిష్ట కోటాను 35 కిలోలకే పరిమితం చేశారు. ఈ ప్రతిపాదనల వల్ల ఐదుగురు కంటే తక్కువ సభ్యులున్న చిన్న కుటుంబాల రేషన్ కోటాలో కోత పడనుంది. ఈ బిల్లుపై జూలై 13 లోగా సలహాలు పంపవచ్చని కేంద్రం పేర్కొంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *