📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, July 19, 2026
Visitors: 1,493,436  |  291 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుఅహ్మదాబాద్‌లో భారీ పేలుడు: ఎనిమిది మంది మృతిపవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలంభారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక విజయం: నింగిలోకి 'విక్రమ్‌-1'Latest Breaking News from PressMeetతాజా వార్తలుమతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుఅహ్మదాబాద్‌లో భారీ పేలుడు: ఎనిమిది మంది మృతిపవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలంభారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక విజయం: నింగిలోకి 'విక్రమ్‌-1'

రూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీ

May 30, 2026 May 30, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *