📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,769,395  |  533 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

రూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీ

May 30, 2026 May 30, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *