📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, May 30, 2026
Visitors: 886,014  |  392 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-6: భారత్‌కు ఊబకాయం, మధుమేహం ముప్పుకర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికరూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీతృటిలో తప్పిన ప్రమాదం: నల్గొండలో ప్రైవేటు బస్సు దగ్ధంతెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన: ఐఎండీ గుడ్ న్యూస్Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-6: భారత్‌కు ఊబకాయం, మధుమేహం ముప్పుకర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికరూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీతృటిలో తప్పిన ప్రమాదం: నల్గొండలో ప్రైవేటు బస్సు దగ్ధంతెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన: ఐఎండీ గుడ్ న్యూస్

రూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీ

May 30, 2026 6 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *