📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,305  |  447 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

ఎన్నికల పారదర్శకతకు ఈసీ కట్టుబడి ఉంది: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

May 30, 2026 May 30, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

భారతదేశంలో ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగం, నిబంధనలకు లోబడే పారదర్శకంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా 1.8 కోట్ల మంది సిబ్బందిని రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. ఈ భారీ యంత్రాంగం అత్యంత జవాబుదారీతనంతో పనిచేస్తుందని, దేశంలో ఉచిత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు, ప్రజాస్వామ్య పటిష్టతకు ఈ సిబ్బందే వెన్నెముక అని ఆయన కొనియాడారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *