📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, May 17, 2026
Visitors: 732,498  |  958 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుగుజరాత్‌లో దారుణం : అద్దె బదులు భార్య, కుమార్తెను యజమానికి అప్పగించిన కిరాతకుడుభోజ్‌శాల వాగ్దేవి ఆలయమే: ఎంపీ హైకోర్టు తీర్పుపై భక్తుల హర్షంబండి భగీరథ్‌కు లుకౌట్‌ నోటీసులు: బంజారాహిల్స్‌లో పోలీసుల తనిఖీలుఇండియాలో పెరుగుతున్న ధరలకు Middle East War కారణమా?ప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్Latest Breaking News from PressMeetతాజా వార్తలుగుజరాత్‌లో దారుణం : అద్దె బదులు భార్య, కుమార్తెను యజమానికి అప్పగించిన కిరాతకుడుభోజ్‌శాల వాగ్దేవి ఆలయమే: ఎంపీ హైకోర్టు తీర్పుపై భక్తుల హర్షంబండి భగీరథ్‌కు లుకౌట్‌ నోటీసులు: బంజారాహిల్స్‌లో పోలీసుల తనిఖీలుఇండియాలో పెరుగుతున్న ధరలకు Middle East War కారణమా?ప్రధాని పిలుపుకు స్పందన: ఎడ్లబండిపై పెళ్లి ఊరేగింపు నిర్వహించిన కానిస్టేబుల్

భోజ్‌శాల వాగ్దేవి ఆలయమే: ఎంపీ హైకోర్టు తీర్పుపై భక్తుల హర్షం

May 16, 2026 19 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌ను వాగ్దేవి (సరస్వతి) ఆలయంగా ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కును కల్పించడంతో శనివారం ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంగణం పూర్తిగా ఆలయానికే చెందుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *