📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 5, 2026
Visitors: 572,367  |  415 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబెంగాల్‌లో మమత పట్టువీడకున్నా.. మే 7తో పాత ప్రభుత్వానికి తెరఆటో డ్రైవర్ సాహసం: రౌడీషీటర్‌ను పట్టుకున్న జాహెర్‌ను సత్కరించిన సీపీ సజ్జనార్ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయనుఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)దక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుబెంగాల్‌లో మమత పట్టువీడకున్నా.. మే 7తో పాత ప్రభుత్వానికి తెరఆటో డ్రైవర్ సాహసం: రౌడీషీటర్‌ను పట్టుకున్న జాహెర్‌ను సత్కరించిన సీపీ సజ్జనార్ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయనుఅమెజాన్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు (WFO)దక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలు

ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ ఫైర్: సీఎం పదవికి రాజీనామా చేయను

May 5, 2026 2 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పశ్చిమ బెంగాల్‌లో తాము భాజపాతో కాదు, ఆ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల సంఘంతో పోరాడామని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈవీఎంల తారుమారు, అధికారుల బదిలీలు, ఓటర్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. లెక్కింపులో అవకతవకలు జరిగాయని, 100 స్థానాల్లో తమ గెలుపును కాజేశారని ఆరోపించారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల అనంతర హింసపై నిజనిర్ధరణకు 10 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *