📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 5, 2026
Visitors: 567,334  |  304 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలుకాగ్నిజెంట్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదలవిజయ్ కారు డ్రైవర్ కుమారుడి ఘనవిజయం: విరుగంబాక్కంలో టీవీకే సంచలనం90కి పైగా సీట్లలో టీవీకే ముందంజ - విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపుLatest Breaking News from PressMeetతాజా వార్తలుదక్షిణాదిలో ఉచిత బస్సు రాజకీయం: మహిళా ఓటర్లే లక్ష్యంగా భారీ హామీలుకాగ్నిజెంట్‌లో మెగా వాక్-ఇన్ డ్రైవ్మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదలవిజయ్ కారు డ్రైవర్ కుమారుడి ఘనవిజయం: విరుగంబాక్కంలో టీవీకే సంచలనం90కి పైగా సీట్లలో టీవీకే ముందంజ - విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు

మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదల

May 5, 2026 6 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహాన్ని అరికట్టేందుకు కేంద్రం ‘ఆర్‌బీఎస్‌కే 2.0’ పేరిట నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ బృందాలు పాఠశాలలు, అంగన్‌వాడీల్లో చిన్నారులకు విస్తృతంగా మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయి. వ్యాధి గుర్తిస్తే జిల్లా స్థాయిలో ఉచిత చికిత్స, మందులు అందిస్తారు. టైప్-1తో పాటు ప్రమాదకరమైన పీడియాట్రిక్ టైప్-2 డయాబెటిస్‌పై అవగాహన కల్పిస్తూ, రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో ప్రత్యేక చికిత్సలు ప్రారంభించనున్నారు. జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *