📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 18, 2026
Visitors: 1,115,155  |  496 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్ఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!

ముందే పలకరించనున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ కీలక ప్రకటన

May 2, 2026 May 2, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం
(ఐఎండీ) తెలిపింది. ఈనెల 14 నుండి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను
తాకవచ్చని అంచనా వేసింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే
ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో
వర్షాలు ఎక్కువగా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత
అధికంగా ఉంటుందని వెల్లడించింది. రాత్రి సమయాల్లోనూ వేడి తీవ్రత
కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *