📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, May 3, 2026
Visitors: 560,146  |  292 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడుమండిపోతున్న వంట నూనెల ధరలు: నెల రోజుల్లోనే 22 శాతం పెరుగుదలముందే పలకరించనున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ కీలక ప్రకటనరేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రంమైనర్ల పౌరసత్వంపై కేంద్రం కీలక కొత్త గైడ్‌లైన్స్Latest Breaking News from PressMeetతాజా వార్తలుచెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడుమండిపోతున్న వంట నూనెల ధరలు: నెల రోజుల్లోనే 22 శాతం పెరుగుదలముందే పలకరించనున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ కీలక ప్రకటనరేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రంమైనర్ల పౌరసత్వంపై కేంద్రం కీలక కొత్త గైడ్‌లైన్స్

ముందే పలకరించనున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ కీలక ప్రకటన

May 2, 2026 1 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం
(ఐఎండీ) తెలిపింది. ఈనెల 14 నుండి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను
తాకవచ్చని అంచనా వేసింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే
ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో
వర్షాలు ఎక్కువగా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత
అధికంగా ఉంటుందని వెల్లడించింది. రాత్రి సమయాల్లోనూ వేడి తీవ్రత
కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *