📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, June 16, 2026
Visitors: 1,085,938  |  223 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ: దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయంచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలు

‘ఆపరేషన్ సిందూర్’ ఏడాది పూర్తి: మీడియా ముందుకు వీరనారీమణులు

May 1, 2026 May 1, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మే 7తో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కీలక మీడియా సమావేశం జరగనుంది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. వీరితో పాటు నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి కూడా పాల్గొని, ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహాలను వివరించనున్నారు. దేశ రక్షణలో మహిళా అధికారుల పెరుగుతున్న ప్రాధాన్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *