📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 30, 2026
Visitors: 524,999  |  417 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఎయిరిండియా పైలట్ గుండెపోటుతో మృతి: బాలిలో విషాదంయూఏఈ ‘ఒపెక్’ నిష్క్రమణ: భారత్‌కు ఇంధన ఊరట, తగ్గనున్న చమురు ధరలురిటైర్డ్ ఉద్యోగులకు ఊరట: పెండింగ్ బకాయిల కోసం రూ. 1,000 కోట్లు విడుదలతెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయిLatest Breaking News from PressMeetతాజా వార్తలుసుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఎయిరిండియా పైలట్ గుండెపోటుతో మృతి: బాలిలో విషాదంయూఏఈ ‘ఒపెక్’ నిష్క్రమణ: భారత్‌కు ఇంధన ఊరట, తగ్గనున్న చమురు ధరలురిటైర్డ్ ఉద్యోగులకు ఊరట: పెండింగ్ బకాయిల కోసం రూ. 1,000 కోట్లు విడుదలతెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయి

సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

April 30, 2026 2 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముగింపు బలహీనత కాదు, ఒక వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. భారత్ ఐటీకి కేంద్రమైతే, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని మండిపడ్డారు. దేశ భద్రత కోసం అవసరమైతే ఎంతటి సుదీర్ఘ యుద్ధానికైనా మన సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *