📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 30, 2026
Visitors: 1,548,710  |  490 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లు

సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

April 30, 2026 April 30, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముగింపు బలహీనత కాదు, ఒక వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. భారత్ ఐటీకి కేంద్రమైతే, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని మండిపడ్డారు. దేశ భద్రత కోసం అవసరమైతే ఎంతటి సుదీర్ఘ యుద్ధానికైనా మన సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *