📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 27, 2026
Visitors: 459,656  |  411 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంశ్రీవారికి మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.20 కోట్ల భారీ విరాళంతెలంగాణలో భానుడి భగభగ: ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతLatest Breaking News from PressMeetతాజా వార్తలుసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంశ్రీవారికి మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.20 కోట్ల భారీ విరాళంతెలంగాణలో భానుడి భగభగ: ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

రాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం

April 27, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని ఈ సంక్షోభం ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించిన ఆమె, 70 శాతం బంకులు మూతపడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఎర్రటి ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరడం దారుణమని, సమీక్షలతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *