📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, July 26, 2026
Visitors: 1,530,585  |  655 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

రాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని ఈ సంక్షోభం ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించిన ఆమె, 70 శాతం బంకులు మూతపడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఎర్రటి ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరడం దారుణమని, సమీక్షలతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *