📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,746,495  |  277 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలు

రాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని ఈ సంక్షోభం ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించిన ఆమె, 70 శాతం బంకులు మూతపడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఎర్రటి ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరడం దారుణమని, సమీక్షలతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *