📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,034,987  |  383 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

చిలుకల వల్ల పంట నష్టానికి పరిహారం చెల్లించాలి: బాంబే హైకోర్టు

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిలుకలు కూడా వన్యప్రాణులేనని, వాటి వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాగ్‌పుర్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం ఏనుగులు, అడవి పందుల వంటి జంతువులకే పరిహారం పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. బాధిత రైతుకు ఒక్కో దానిమ్మ చెట్టుకు ₹200 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. వన్యప్రాణులను కాపాడాలంటే రైతులకు భరోసా కల్పించడం అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *