📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,312  |  447 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

చిలుకల వల్ల పంట నష్టానికి పరిహారం చెల్లించాలి: బాంబే హైకోర్టు

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిలుకలు కూడా వన్యప్రాణులేనని, వాటి వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాగ్‌పుర్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం ఏనుగులు, అడవి పందుల వంటి జంతువులకే పరిహారం పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. బాధిత రైతుకు ఒక్కో దానిమ్మ చెట్టుకు ₹200 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. వన్యప్రాణులను కాపాడాలంటే రైతులకు భరోసా కల్పించడం అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *