📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,534,768  |  752 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

చిలుకల వల్ల పంట నష్టానికి పరిహారం చెల్లించాలి: బాంబే హైకోర్టు

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిలుకలు కూడా వన్యప్రాణులేనని, వాటి వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాగ్‌పుర్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం ఏనుగులు, అడవి పందుల వంటి జంతువులకే పరిహారం పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. బాధిత రైతుకు ఒక్కో దానిమ్మ చెట్టుకు ₹200 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. వన్యప్రాణులను కాపాడాలంటే రైతులకు భరోసా కల్పించడం అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *