📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 27, 2026
Visitors: 459,080  |  385 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంశ్రీవారికి మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.20 కోట్ల భారీ విరాళంతెలంగాణలో భానుడి భగభగ: ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతLatest Breaking News from PressMeetతాజా వార్తలుసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంశ్రీవారికి మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.20 కోట్ల భారీ విరాళంతెలంగాణలో భానుడి భగభగ: ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం: ఆయిల్ కంపెనీలకు హెచ్చరిక

April 27, 2026 9 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే సమస్యను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఏ బంకు వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, సోమవారానికి సరఫరా మెరుగుపడాలని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా కూపన్ విధానం అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *