📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,041,326  |  475 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం: ఆయిల్ కంపెనీలకు హెచ్చరిక

April 27, 2026 April 27, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే సమస్యను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఏ బంకు వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, సోమవారానికి సరఫరా మెరుగుపడాలని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా కూపన్ విధానం అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *