📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 427,639  |  528 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిసూరత్ యువకుడి అద్భుత ఆవిష్కరణ: ఏఐ ‘ఘోస్ట్ సైకిల్’Latest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిసూరత్ యువకుడి అద్భుత ఆవిష్కరణ: ఏఐ ‘ఘోస్ట్ సైకిల్’

వేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

April 24, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అయితే, డీజీపీ పర్యటన షెడ్యూల్‌లో స్పష్టత లేకపోవడంతో వేములవాడలో తొలుత గందరగోళం నెలకొంది. మొదట ఆలయానికి వచ్చి వెనుదిరిగిన ఆయన, రుద్రంగి కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డామని స్థానిక జర్నలిస్టులు పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *