📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,192  |  384 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

సింగరేణి ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమా

April 23, 2026 April 23, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మధ్య గురువారం హైదరాబాద్‌లో కీలక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల బీమా అందనుంది. ఇప్పటికే ప్రమాద బీమా కింద రూ.కోటి చెల్లిస్తుండగా, కొత్త ఒప్పందంతో కార్మిక కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. రూ.8,906 ప్రీమియంతో కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా ఎస్‌బీఐ ప్రకటించింది. దేశంలోనే ఇలాంటి బీమా పథకం అమలు కావడం గర్వకారణమని అధికారులు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *