📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, June 10, 2026
Visitors: 1,011,147  |  250 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)

వాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభం

April 23, 2026 April 23, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లో నేరుగా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందుకోసం ‘పే యూ’ (PayU)తో జతకట్టిన వాట్సాప్, జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ స్క్రీన్‌పై ఉన్న రూపాయి (₹) ఐకాన్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఛార్జ్‌తో పాటు కరెంట్ బిల్లులు, మెట్రో టికెట్ల బుకింగ్ వంటి సౌకర్యాలను కూడా ఒకే చోట కల్పించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా చాట్ బాక్స్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *