📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 22, 2026
Visitors: 397,793  |  147 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇండోర్‌లో పోలీసుల దొంగతనం: ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్డిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇండోర్‌లో పోలీసుల దొంగతనం: ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్డిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్

ఇండోర్‌లో పోలీసుల దొంగతనం: ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్

April 21, 2026 18 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రక్షక భటులే దొంగలుగా మారి ఒక వ్యాపారి ఇంట్లో 22 తులాల బంగారాన్ని లూటీ చేయడం కలకలం రేపింది. ఆస్తి వివాదంలో వారెంట్ ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ఐ సంజయ్ విష్ణోయ్ బృందం, సీసీటీవీలు ఆపి మాస్టర్ కీతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితుడిని అక్రమంగా నిర్బంధించి, డిజిటల్ రూపంలో లంచం కూడా వసూలు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయగా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *