📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 21, 2026
Visitors: 392,346  |  161 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

డిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరం

April 21, 2026 5 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

డిజిటల్ అరెస్టుల పేరుతో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ మోసాలపై సుప్రీంకోర్టు చేపట్టిన సుమోటో విచారణలో ఆయన మాట్లాడుతూ, బాధితుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత సైబర్ ముఠాల బెయిల్ అభ్యర్థనలను పరిశీలించేటప్పుడు వారి నేరాల తీవ్రతను లోతుగా విశ్లేషించాలని న్యాయస్థానాలకు సూచించారు. మరోవైపు, నేతాజీని ‘దేశ పుత్రుడు’గా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ ధర్మాసనం కొట్టివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *