📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 20, 2026
Visitors: 368,197  |  90 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుతమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 18 మంది మృతికోల్‌కతా డీసీపీ ఇళ్లలో ఈడీ సోదాలు: మనీలాండరింగ్ కేసులో దాడులుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుతమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 18 మంది మృతికోల్‌కతా డీసీపీ ఇళ్లలో ఈడీ సోదాలు: మనీలాండరింగ్ కేసులో దాడులు

సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్

April 20, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’లో భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్ వెలుగుచూసింది. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలకు సహకరిస్తున్న 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో రూ.150 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగిన 350 మ్యూల్ ఖాతాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరిచిన వివిధ ప్రముఖ బ్యాంకుల మేనేజర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *