📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, July 29, 2026
Visitors: 1,545,350  |  632 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతLatest Breaking News from PressMeetతాజా వార్తలురాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టత

ఆదివాసీల హక్కుల కోసం కవిత గళం: ప్రత్యేక కాలమ్, భాషా గుర్తింపుపై డిమాండ్

April 19, 2026 April 19, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లు పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనగణనలో ‘ఆదివాసీ’ మత కాలమ్‌ను చేర్చకపోవడం వారి సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీల భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ వారి గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *