📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 20, 2026
Visitors: 366,705  |  969 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుతమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 18 మంది మృతికోల్‌కతా డీసీపీ ఇళ్లలో ఈడీ సోదాలు: మనీలాండరింగ్ కేసులో దాడులుఆదివాసీల హక్కుల కోసం కవిత గళం: ప్రత్యేక కాలమ్, భాషా గుర్తింపుపై డిమాండ్రాజధానిపై విజయసాయి రెడ్డి విమర్శలు: 'అప్పులతో నిర్మాణం ఆత్మహత్యే'Latest Breaking News from PressMeetతాజా వార్తలుప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుతమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 18 మంది మృతికోల్‌కతా డీసీపీ ఇళ్లలో ఈడీ సోదాలు: మనీలాండరింగ్ కేసులో దాడులుఆదివాసీల హక్కుల కోసం కవిత గళం: ప్రత్యేక కాలమ్, భాషా గుర్తింపుపై డిమాండ్రాజధానిపై విజయసాయి రెడ్డి విమర్శలు: 'అప్పులతో నిర్మాణం ఆత్మహత్యే'

ఆదివాసీల హక్కుల కోసం కవిత గళం: ప్రత్యేక కాలమ్, భాషా గుర్తింపుపై డిమాండ్

April 19, 2026 16 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లు పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనగణనలో ‘ఆదివాసీ’ మత కాలమ్‌ను చేర్చకపోవడం వారి సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీల భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ వారి గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *