📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 18, 2026
Visitors: 362,390  |  744 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం ‘భ్రూణ హత్య’తో సమానం: ప్రధాని మోదీన్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాLatest Breaking News from PressMeetతాజా వార్తలుమహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం ‘భ్రూణ హత్య’తో సమానం: ప్రధాని మోదీన్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘా

మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం ‘భ్రూణ హత్య’తో సమానం: ప్రధాని మోదీ

April 18, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయ స్వార్థంతో అడ్డుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాల వైఖరిని ‘భ్రూణ హత్య’తో పోల్చిన ఆయన, మహిళల దశాబ్దాల కలలను చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజమని ఎద్దేవా చేశారు. తమ హక్కులను కాలరాసిన కుటుంబ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మహిళలే గట్టిగా బుద్ధి చెబుతారని మోదీ హెచ్చరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *