📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 18, 2026
Visitors: 361,855  |  358 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలున్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలున్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

మహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరిక

April 18, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిల్లును అడ్డుకున్న విపక్షాలు జీవితాంతం చింతిస్తాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని గ్రామగ్రామాన ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు 298-230 ఓట్ల తేడాతో వీగిపోయింది. విపక్షాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుకుతున్నాయని మోదీ విమర్శించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *