రైలు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుదుపులను తగ్గించేందుకు అధిక సామర్థ్యం గల కంపోజిట్ స్లీపర్లను అందుబాటులోకి తెస్తోంది. అలాగే, పట్టాల భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ సాంకేతికతను వినియోగించనుంది. ఈ స్మార్ట్ మానిటరింగ్ ద్వారా పట్టాల్లోని సూక్ష్మ లోపాలను ముందే గుర్తించి, ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రయాణ ఆలస్యాలను తగ్గించవచ్చని రైల్వే బోర్డు వెల్లడించింది.
![]()




