📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 16, 2026
Visitors: 337,594  |  833 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమేLatest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమే

ఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

April 16, 2026 10 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మలయప్పస్వామి వారు వరుసగా గజ, అశ్వ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉభయ నాంచారులతో కలిసి నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవం దృష్ట్యా, ఆ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు ఈ విశిష్ట ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *