📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 16, 2026
Visitors: 337,600  |  835 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమేLatest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమే

డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదన

April 15, 2026 1 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిస్తూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియ ఉంటుందన్న అపోహలను కొట్టిపారేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుంది. 2029 ఎన్నికల ముందే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై విపక్షాలు రాజకీయ కుతంత్రమని మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *