📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 21, 2026
Visitors: 391,748  |  119 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

డీప్‌ఫేక్ కట్టడికి సామాజిక మాధ్యమాలకు గుజరాత్ హైకోర్టు నోటీసులు

April 15, 2026 5 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టేందుకు గూగుల్, మెటా, ఎక్స్, రెడ్డిట్ వంటి సంస్థలకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ మే 8 లోగా వివరణ కోరింది. ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం వల్ల ప్రజా భద్రతకు ముప్పు ఉందని దాఖలైన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. వివాదాస్పద కంటెంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వ ‘సహయోగ్’ పోర్టల్‌లో చేరాలని ఈ సంస్థలను ఆదేశించింది. ముఖ్యంగా ఎక్స్ (X) వంటి సంస్థలు ప్రభుత్వ నోటీసులకు సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర హోం శాఖ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *