📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 17, 2026
Visitors: 339,400  |  455 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమేLatest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమే

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వార్తలు: స్టాక్ మార్కెట్ భారీ లాభాలు

April 15, 2026 2 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

అమెరికా-ఇరాన్ యుద్ధ ముగింపు చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత ఏర్పడి, భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడి 78,139 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల వృద్ధితో 24,235 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను నడిపిస్తుండగా.. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు మెరుగ్గా రాణిస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గి చమురు సరఫరా మెరుగుపడుతుందన్న ఆశలు, దేశీయ రాజకీయ స్థిరత్వ సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *