📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 11, 2026
Visitors: 273,842  |  498 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>మీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డిసచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>మీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డిసచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలు

కాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30

April 11, 2026 7 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026-30’ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా 2030 నాటికి మెజారిటీ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం ఈ-టూవీలర్లపై ₹30,000, ఆటోలపై ₹50,000, గూడ్స్ వాహనాలపై ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకాలు అందించనుంది. పాత వాహనాలను స్క్రాపింగ్ చేసి కొత్త ఈవీ కొంటే కార్లపై ₹1,00,000 అదనపు రాయితీ లభిస్తుంది. అలాగే ₹30 లక్షల లోపు విలువైన ఈవీలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు కల్పించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *