📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,323  |  466 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 

కాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30

April 11, 2026 April 11, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026-30’ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా 2030 నాటికి మెజారిటీ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం ఈ-టూవీలర్లపై ₹30,000, ఆటోలపై ₹50,000, గూడ్స్ వాహనాలపై ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకాలు అందించనుంది. పాత వాహనాలను స్క్రాపింగ్ చేసి కొత్త ఈవీ కొంటే కార్లపై ₹1,00,000 అదనపు రాయితీ లభిస్తుంది. అలాగే ₹30 లక్షల లోపు విలువైన ఈవీలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు కల్పించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *