📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 11, 2026
Visitors: 1,378,230  |  607 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!

సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష

April 6, 2026 April 6, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మిళనాడు సాతాన్‌కుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020 లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో మొబైల్ షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కస్టడీలో వారిని తీవ్రంగా హింసించి ప్రాణాలు తీశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులకు న్యాయం చేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *