📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 6, 2026
Visitors: 218,680  |  768 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయూసీసీ, జమిలి ఎన్నికల దిశగా అడుగులు: ప్రధాని మోదీసంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్షఅపోలో హాస్పిటల్స్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలువిచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం: పీవీఎన్ మాధవ్భారత (GDP) వృద్ధి అంచనాలను తగ్గించిన మూడీస్Latest Breaking News from PressMeetతాజా వార్తలుయూసీసీ, జమిలి ఎన్నికల దిశగా అడుగులు: ప్రధాని మోదీసంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్షఅపోలో హాస్పిటల్స్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలువిచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం: పీవీఎన్ మాధవ్భారత (GDP) వృద్ధి అంచనాలను తగ్గించిన మూడీస్

సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష

April 6, 2026 7 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మిళనాడు సాతాన్‌కుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020 లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో మొబైల్ షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కస్టడీలో వారిని తీవ్రంగా హింసించి ప్రాణాలు తీశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులకు న్యాయం చేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version