📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,263  |  452 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 

విశాఖ డివిజన్‌లోకి 7 రైల్వే స్టేషన్లు

April 3, 2026 April 3, 2026 0 Views

An Indian passenger train in Kerala, India.

TwitterWhatsAppFacebookTelegramShare

ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న పలాస నుండి ఇచ్ఛాపురం వరకు గల ఏడు కీలక రైల్వే స్టేషన్లను విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వే శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం వంటి స్టేషన్ల చేరికపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2019 నుండి పెండింగ్‌లో ఉన్న ఈ చిరకాల డిమాండ్ నెరవేరడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *