📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,167  |  432 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 

ఇంధన ధరల పెంపు లేదు: కేంద్రం

April 1, 2026 April 1, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

స్పష్టతపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *