📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 1, 2026
Visitors: 157,932  |  771 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం

హెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శం

April 1, 2026 11 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామస్థులు రహదారి భద్రతపై వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం పోలీసులు నిర్వహించిన అవగాహన సదస్సుతో స్ఫూర్తి పొంది, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే గ్రామంలోకి రావాలని పంచాయతీ తీర్మానించింది. ఈ మేరకు గ్రామ శివారులో హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రాణ రక్షణ కోసం గ్రామస్థులే స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version