📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, March 29, 2026
Visitors: 125,133  |  409 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్‌బీఐ నూతన నిబంధనలు: ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ వ్యవస్థకేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీరాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై సభా సంఘం వేయాలి: బీఆర్‌ఎస్భారత సైన్యానికి అదానీ 'ప్రహార్' గన్‌లుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆర్‌బీఐ నూతన నిబంధనలు: ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ వ్యవస్థకేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీరాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై సభా సంఘం వేయాలి: బీఆర్‌ఎస్భారత సైన్యానికి అదానీ 'ప్రహార్' గన్‌లుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలు

కేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీ

March 29, 2026 9 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల అవినీతి పాలనకు అంతం పలికి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కడ్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థను రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుండి నిధులు రికవరీ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version