📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,227  |  320 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు

కేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీ

March 29, 2026 March 29, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల అవినీతి పాలనకు అంతం పలికి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కడ్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థను రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుండి నిధులు రికవరీ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *