📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,554  |  303 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

ఇంధన భద్రతపై ప్రధాని సమీక్ష

March 28, 2026 March 28, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన, నిత్యావసరాల కొరత తలెత్తకుండా ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వీడియో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’లా కలిసి పనిచేసి ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రతకు అగ్ర ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎరువుల సరఫరా, ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ నిల్వలను అరికట్టి, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించి, తమ రాష్ట్రాల్లో తీసుకుంటున్న ముందస్తు భద్రతా జాగ్రత్తలను ప్రధానికి వివరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *