📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,285  |  336 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు

వందేభారత్ ఆహారంలో పురుగులు: భారీ జరిమానా

March 26, 2026 March 26, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు రావడంతో రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. సదరు ఆహార సరఫరాదారునికి రూ.50 లక్షల జరిమానా వేయడంతో పాటు కాంట్రాక్టును తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *