📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, March 26, 2026
Visitors: 102,862  |  407 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువందేభారత్ ఆహారంలో పురుగులు: భారీ జరిమానామతం మారితే ఎస్సీ హోదా రద్దు : సుప్రీంకోర్టు సంచలన తీర్పుఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు వార్తల్లో నిజం లేదు: కేంద్రం స్పష్టతవంటగ్యాస్ సిలిండర్ బరువు 10 కిలోలుగా తగ్గింపు?Latest Breaking News from PressMeetతాజా వార్తలువందేభారత్ ఆహారంలో పురుగులు: భారీ జరిమానామతం మారితే ఎస్సీ హోదా రద్దు : సుప్రీంకోర్టు సంచలన తీర్పుఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు వార్తల్లో నిజం లేదు: కేంద్రం స్పష్టతవంటగ్యాస్ సిలిండర్ బరువు 10 కిలోలుగా తగ్గింపు?

వందేభారత్ ఆహారంలో పురుగులు: భారీ జరిమానా

March 26, 2026 12 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు రావడంతో రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. సదరు ఆహార సరఫరాదారునికి రూ.50 లక్షల జరిమానా వేయడంతో పాటు కాంట్రాక్టును తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version