📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, March 24, 2026
Visitors: 83,628  |  312 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమతం మారితే ఎస్సీ హోదా రద్దు : సుప్రీంకోర్టు సంచలన తీర్పుఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు వార్తల్లో నిజం లేదు: కేంద్రం స్పష్టతవంటగ్యాస్ సిలిండర్ బరువు 10 కిలోలుగా తగ్గింపు?ఇన్ఫోసిస్ BPM వాక్-ఇన్ డ్రైవ్ (కన్స్యూమర్ లెండింగ్)Latest Breaking News from PressMeetతాజా వార్తలుమతం మారితే ఎస్సీ హోదా రద్దు : సుప్రీంకోర్టు సంచలన తీర్పుఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు వార్తల్లో నిజం లేదు: కేంద్రం స్పష్టతవంటగ్యాస్ సిలిండర్ బరువు 10 కిలోలుగా తగ్గింపు?ఇన్ఫోసిస్ BPM వాక్-ఇన్ డ్రైవ్ (కన్స్యూమర్ లెండింగ్)

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్

March 24, 2026 6 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కీలక ముందడుగు వేసింది. రూ. 55 కోట్ల నిధుల మళ్లింపు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఐదుగురిని నిందితులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లించి, ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందారనే అభియోగాలు మోపారు. నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర ఈ కేసులో ప్రధానాంశాలుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version