📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,560  |  303 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్

March 24, 2026 March 24, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కీలక ముందడుగు వేసింది. రూ. 55 కోట్ల నిధుల మళ్లింపు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఐదుగురిని నిందితులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లించి, ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందారనే అభియోగాలు మోపారు. నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర ఈ కేసులో ప్రధానాంశాలుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *