📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, March 18, 2026
Visitors: 35,425  |  821 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడీప్‌ఫేక్ కట్టడికి కేంద్రం మాస్టర్ ప్లాన్శిశు మరణాల తగ్గింపులో భారత రికార్డు: ఐక్యరాజ్యసమితి ప్రశంసలుఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కోపెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదు: కేంద్రం స్పష్టతఈపీఎస్ పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ ప్యానెల్ కీలక సిఫార్సుLatest Breaking News from PressMeetతాజా వార్తలుడీప్‌ఫేక్ కట్టడికి కేంద్రం మాస్టర్ ప్లాన్శిశు మరణాల తగ్గింపులో భారత రికార్డు: ఐక్యరాజ్యసమితి ప్రశంసలుఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కోపెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదు: కేంద్రం స్పష్టతఈపీఎస్ పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ ప్యానెల్ కీలక సిఫార్సు

ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో

March 18, 2026 9 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కేవలం 311 మందికే కాకుండా బాధితులందరికీ ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేస్తూ, భూదాన్ భూములపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి చర్యలను నిలిపివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version