📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,038,703  |  394 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్

March 11, 2026 March 11, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్‌కు సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *