📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 440,667  |  794 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి

ఏసీబీ వలలో మూసాపేట్ కమ్యూనిటీ ఆర్గనైజర్

March 10, 2026 March 10, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కూకట్‌పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్ కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి రూ. 18,000 లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కారు. మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, లక్షకు వెయ్యి రూపాయల చొప్పున ఆయన ఈ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *