📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 436,478  |  726 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి

తెలంగాణలో సాయంత్రం బీటెక్ కోర్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

March 10, 2026 March 10, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణలోని 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం వేళ బీటెక్, ఎంటెక్ కోర్సుల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపుతూ జీఓ 30 జారీ చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఏడాది అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వంటి ప్రముఖ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ కన్వీనర్ ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నారు. ఉద్యోగులకు ఉన్నత విద్యను అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *