📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,490  |  363 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు

వైఎస్ జగన్‌పై షర్మిల విమర్శలు: మద్యం, డ్రగ్స్ మాఫియాపై ధ్వజం

March 9, 2026 March 9, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగిన మద్యం, డ్రగ్స్ విక్రయాల వల్లే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సైతం మహిళలను పథకాల పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *