📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 436,526  |  727 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి

బీమా సొమ్ము కోసం భర్తను చంపించిన భార్య: ఖమ్మంలో దారుణం

March 9, 2026 March 9, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కారుతో ఢీకొట్టించి చంపిన కిరాతక ఘటన ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న భర్త రవి త్వరలోనే చనిపోతాడనే ఉద్దేశంతో భార్య ప్రశాంతి గత జూలైలో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించింది. అయితే 9 నెలలైనా అతను చనిపోకపోవడంతో, బీమా డబ్బుల కోసం తన సోదరుడు శ్రీనివాస్‌తో కలిసి పథకం వేసింది. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో ఈ దారుణం బయటపడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *