📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,515  |  696 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు

అడ్డతీగల పరిసరాల్లో పెద్దపులి సంచారం: ప్రజలకు హెచ్చరిక

March 9, 2026 March 9, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం, కృష్ణవరం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి కృష్ణవరంలో పులి ఆవు, దూడను చంపి తినడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి గొట్టువానిపాలెం, గవరయ్యపేట మీదుగా పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు, అది రాజవొమ్మంగి అటవీ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచిస్తూ అటవీ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *