📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,030,748  |  367 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

November 21, 2025 November 21, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో, నవంబర్ 15న మాడ్వి హిడ్మా, రాజేతో పాటు మరికొందరిని విజయవాడలో నిరాయుధులుగా అదుపులోకి తీసుకుని క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. రంపచోడవరం ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు చెప్పటం పచ్చి అబద్ధమని, ఇది పోలీసుల అల్లిన కథ మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు ద్రోహుల సమాచారం ఆధారంగా ఎస్ఐబి చర్యలు చేపట్టిందని లేఖలో అన్నారు. ఈ ఘటనలకు నిరసనగా నవంబర్ 23ను దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *