📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,063  |  459 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

November 21, 2025 November 21, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో, నవంబర్ 15న మాడ్వి హిడ్మా, రాజేతో పాటు మరికొందరిని విజయవాడలో నిరాయుధులుగా అదుపులోకి తీసుకుని క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. రంపచోడవరం ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు చెప్పటం పచ్చి అబద్ధమని, ఇది పోలీసుల అల్లిన కథ మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు ద్రోహుల సమాచారం ఆధారంగా ఎస్ఐబి చర్యలు చేపట్టిందని లేఖలో అన్నారు. ఈ ఘటనలకు నిరసనగా నవంబర్ 23ను దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *