📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,036,805  |  390 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

గోదావరిఖనిలో మైసమ్మ ఆలయాలను కూల్చిన చర్యపై బండి సంజయ్ ఆగ్రహం

November 8, 2025 November 8, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను కూల్చనట్లయితే, ఆలయాలను మాత్రమే కూల్చడంలో తేడేంటి అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు, భక్తులు ప్రతిరోజూ ఆలయాలను దర్శించుకుంటున్నారని, భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. గోదావరిఖనికి 48 గంటల్లో ఆలోపు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించమని హెచ్చరించారు, లేకపోతే మసీదులన్నిటినీ కూల్చే చర్య తీసుకుంటానని, అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *