📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,766,532  |  398 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

గోదావరిఖనిలో మైసమ్మ ఆలయాలను కూల్చిన చర్యపై బండి సంజయ్ ఆగ్రహం

November 8, 2025 November 8, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులను కూల్చనట్లయితే, ఆలయాలను మాత్రమే కూల్చడంలో తేడేంటి అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు, భక్తులు ప్రతిరోజూ ఆలయాలను దర్శించుకుంటున్నారని, భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. గోదావరిఖనికి 48 గంటల్లో ఆలోపు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించమని హెచ్చరించారు, లేకపోతే మసీదులన్నిటినీ కూల్చే చర్య తీసుకుంటానని, అధికారులందరినీ ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *