Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Crime

మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం: ఆరుగురు అరెస్ట్

TwitterWhatsAppFacebookTelegramShare

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ముస్కు లత వ్యభిచార వృత్తిలో నూతన బాలికలను మోసపుచ్చి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు. నిందితుల వివరాలు: పోలీసు దర్యాప్తు:ఈ నెల 11న బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి ములుగు క్రాస్ రోడ్డులో బాలికను గుర్తించారు. విచారణలో, […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ముస్కు లత వ్యభిచార వృత్తిలో నూతన బాలికలను మోసపుచ్చి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు.

నిందితుల వివరాలు:

  1. ముస్కు లత (ల్యాదేళ్ళ, దామెర మండలం)
  2. మైనర్ బాలిక
  3. అబ్దుల్ అఫ్నాన్ (వరంగల్ శంభుని పేట)
  4. షేక్ సైలాని బాబా
  5. మహ్మద్ అల్తాఫ్
  6. మీర్జా ఫైజ్ బేగ్ అలియాస్ వదూద్

పోలీసు దర్యాప్తు:
ఈ నెల 11న బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి ములుగు క్రాస్ రోడ్డులో బాలికను గుర్తించారు. విచారణలో, నిందితులు బాలికను మోసపుచ్చి మద్యం, గంజాయి త్రాగించి అత్యాచారం జరిపినట్లు వెల్లడైంది. అనంతరం ఆమెను బెదిరించి వ్యభిచారంలోకి దిగేలా ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్నవి:

  • 1.8 కిలోల గంజాయి
  • ఒక కారు
  • ₹75,000 నగదు
  • నాలుగు సెల్‌ఫోన్లు
  • కండోమ్ ప్యాకెట్లు

పోలీసుల ప్రతిభ:
కేసు పరిష్కారంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, ఇన్స్పెక్టర్ వెంకటరత్నం సహా ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక పాత్ర పోషించిందని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version