నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన

TwitterWhatsAppFacebookTelegramShare

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2025 జనవరి 15న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

🔹 ఫిబ్రవరి 1వ వారంలో రాహుల్ గాంధీ సభ: సూర్యపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని ప్రకటించారు.
🔹 కేబినెట్ విస్తరణ త్వరలోనే: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
🔹 జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు: పార్టీ గెలుపే లక్ష్యంగా సమర్థవంతమైన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు.
🔹 పీసీసీ కార్యవర్గ కూర్పు: ప్రజాదరణ కలిగిన నేతలకే డీసీసీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు.

మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఏడాది పాలన, రాబోయే ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టిందన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version